- నువ్వా, నేనా అన్నట్లుగా సాగుతున్న మండలి సమావేశాలు
- ఇవాళ వైసీపీ ఆవిర్భావ దినోత్సవ దినోత్సవ
- నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

ఉదయం 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభం. టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య నువ్వా నువ్వా, నేనా అన్నట్లుగా మండలి సమావేశాలు.
ఇవాళ విచారణకు రావాలని రావాలని మాజీ విజయసాయిరెడ్డికి సీఐడీ నోటీసులు. కాకినాడ సీ పోర్టు పోర్టు షేర్లు బదిలీ వ్యవహారంపై విజయ సాయిరెడ్డిపై సీఐడీ కేసు నమోదు.
వైసీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని దినోత్సవాన్ని పురస్కరించుకొని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 9 గంటలకు గంటలకు పార్టీ జెండాను వైఎస్ వైఎస్.
వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు నాయకులు నాయకులు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు. రాష్ట్రంలోని అన్ని అన్ని కార్యాలయాలు వద్ద వైసీపీ జెండాలు వేయటానికి సన్నాహాలు సన్నాహాలు.
ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపి యువత పోరు పోరు, అలానే వైసీపీ ఆవిర్భావ దినోత్సవం. రాష్ట్ర వ్యాప్తంగా జెండావిష్కరణలు, అనంతరం ధర్నాలు చేయనున్న.
విద్యార్థులు, యువత సమస్యలపై వైసీపీ వైసీపీ ఆధ్వర్యంలో ఈరోజు పోరు. జిల్లాపరిషత్ జంక్షన్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన.
వైసీపీ నేత వల్లభనేని వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై ఎస్సీ ఎస్సీ, ఎస్టీ కోర్టు నేడు విచారణ.
నేటి నుండి మద్దికేర (మం) పెరవలి శ్రీ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. స్వామి వారికి వారికి మంగళ హారతి, కుంకుమార్చన, అభిషేకాలు, అభిషేకాలు, పంచామృత సేవలతో పూజలు పూజలు.
ఇవాళ శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలలో నాలుగోవ. శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి తెప్పలపై.
నేటితో టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ 19 వ వ. Gpr, క్యాడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాల్లో తవ్వకాలు చేస్తున్నారు.
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆరంభం. ఉదయం 11 గంటలకు ఉభయ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఈ నెల 19 న తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్.
నేడు రవీంద్ర భారతిలో జూనియర్ లెక్చరర్లకు నియామక పత్రాలు. సీఎం రేవంత్ రెడ్డి 1,292 మంది జూనియర్ లెక్చరర్లకు నియామక పత్రాలు.
ఈరోజు ఖమ్మం అండర్ అండర్ గ్రౌండ్ మంత్రి తుమ్మల శంఖుస్థాపన.
నేడు భూమా నాగిరెడ్డి వర్ధంతి వర్ధంతి మంచు మనోజ్ మనోజ్, మౌనిక దంపతులు ఆళ్లగడ్డకు. శోభ ఘాట్ వద్ద భూమా నాగిరెడ్డికి మనోజ్ మనోజ్, మౌనికలు.