- డబ్ల్యూపీఎల్ ఫైనల్కు ఢిల్లీ క్యాపిటల్స్
- బెంగళూరు చేతిలో ముంబై ఓటమి
- ఎలిమినేటర్లో ముంబై vs గుజరాత్

25 2025 లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్కు. చివరి లీగ్ మ్యాచ్లో మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ముంబై ఇండియన్స్ ఓడిపోవడంతో ఓడిపోవడంతో .. ఢిల్లీ ఫైనల్ బెర్తు. ఇరు జట్లు 10 పాయింట్లతో సమానంగా సమానంగా ఉన్నప్పటికీ .. ముంబై (0.192) కంటే మెరుగైన రన్రేట్ ఉన్న ఉన్న ఢిల్లీ (0.396) తుది పోరుకు అర్హత. ఢిల్లీకి ఇది వరుసగా మూడో ఫైనల్ కావడం. మరోవైపు గురువారం గుజరాత్ జెయింట్స్తో జరిగే ఎలిమినేటర్లో ముంబై. ఎలిమినేటర్లో గెలిచిన టీమ్ .. ఫైనల్లో ఫైనల్లో ఢిల్లీతో.
డబ్ల్యూపీఎల్లో లీగ్ లీగ్ మ్యాచ్లు ముగిసేసరికి అగ్రస్థానంలో నిలిచిన నేరుగా ఫైనల్ ఫైనల్. తర్వాతి రెండు స్థానాల్లో నిలిచే టీమ్స్ ఎలిమినేటర్ మ్యాచ్. ఎలిమినేటర్లో గెలిచిన టీమ్ ఫైనల్. లీగ్ దశలో 8 మ్యాచ్లు ఆడిన గుజరాత్ 8 పాయింట్లతో మూడో స్థానానికి స్థానానికి. ఢిల్లీ 8 మ్యాచ్ల్లో 10 పాయింట్లు, ముంబై 8 మ్యాచ్ల్లో 10 పాయింట్లు సాధించి సాధించి టాప్ -2 లో. మెరుగైన రన్రేట్తో ఢిల్లీ ఫైనల్కు.
డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయంతో టోర్నీని. మంగళవారం ముంబైలోని బ్రబోర్న్ బ్రబోర్న్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ను 11 పరుగుల తేడాతో. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 3 వికెట్లకు 199 పరుగులు. స్మృతి స్మృతి (53; 37 బంతుల్లో 6 × 4, 3 × 6) హాఫ్ సెంచరీ సెంచరీ చేయగా .. ఎలీస్ ఎలీస్ ఎలీస్ (49 నాటౌట్; 38 బంతుల్లో 5 × 4, 1 × 6) దూకుడుగా. ఛేదనలో ముంబై 9 వికెట్లకు 188 పరుగులే చేసి. నాట్ నాట్ (69; 35 బంతుల్లో 9 × 4, 2 × 6) మెరిసినా ముంబైకి ఓటమి. స్నేహ్రాణా (3/26), ఎలీస్ ఎలీస్ (2/53).