అమరావతి, మార్చి 13: ఇంటర్మీడియట్ బోర్డులో బోర్డులో పలు కీలక సంస్కరణలకు మంత్రి లోకేష్ పచ్చజెండా పచ్చజెండా. విస్తృత ప్రజాభిప్రాయ ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం ఈ మేరకు లోకేష్ నిర్ణయం నిర్ణయం. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ 77 వ వ అమరావతి అసెంబ్లీలోని అసెంబ్లీలోని పేషిలో మంత్రి లోకేష్ అధ్యక్షతన నిర్వహించాగా నిర్వహించాగా నిర్వహించాగా .. ఈ సమావేశంలో ఇంటర్మీడియట్ విద్యలో నాణ్యత ప్రమాణాలను పెంపొందించి విద్యార్థులను ప్రభుత్వ జూనియర్ ఆకర్షించేలా పలు పలు పలు. ప్రైవేటు కళాశాలలకు దీటుగా దీటుగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల విద్యార్థులను తయారుచేసేందుకు 2025-26 విద్యాసంవత్సరం నుంచి క్యాలెండర్లో కీలక మార్పులు.
ఇంటర్మీడియట్ విద్యలోకి తీసుకువచ్చిన కొత్త కొత్త సంస్కరణలు సంస్కరణలు ఇవే ..
- ఇందులో భాగంగా జూన్ 1 వతేదీకి బదులుగా ఏప్రిల్ 1 నుంచే ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కళాశాలలు. అలాగే జూన్ 1 కి బదులుగా ఏప్రిల్ 7 నుంచే ఇంటర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు అడ్మిషన్లు.
- 2025-26 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ ప్రథమ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదివే విద్యార్థులకు వార్షిక పరీక్షలను పరీక్షలను 2026 కి బదులుగా చివరి వారం నుంచే. ట్యాబులేషన్ రిజిస్టర్లను పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేయాలని.
- డిజిలాకర్, వాట్సాప్ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సజావుగా ఆన్లైన్ యాక్సెస్ ఉండేలా ఉండేలా 1973 నుంచి 2003 వరకు ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాల డిజిటలైజ్ డిజిటలైజ్.
- విద్యార్థులకు సబ్జెక్టుల ఎంపికలో సౌలభ్యాన్ని పెంచి పెంచి, బహుళవిభాగ బహుళవిభాగ ప్రోత్సహించడానికి ఈ విద్యాసంవత్సరం నుంచే నుంచే మొదటి సంవత్సరం విద్యార్థులకు ఎలక్టివ్ సబ్జెక్టులను 2 వ సబ్జెక్టుగా.
- లాంగ్వేజెస్, సైన్స్, హ్యూమానిటీస్ హ్యూమానిటీస్ 24 ఆప్షన్స్ లో ఒక ఒక సబ్జెక్టును 2 వ సబ్జెక్టుగా ఎంపిక ఎంపిక. జూనియర్ కళాశాలల్లో కళాశాలల్లో ఎంబైపీసీ ప్రవేశపెట్టాలనే డిమాండ్కు అనుగుణంగా ఈ విద్యాసంవత్సరం నుంచి మ్యాథ్స్, బయాలజీ సబ్జెక్టులు అంతర్భాగాలుగా 6 సబ్జెక్టులతో ఎంబైపీసీ ప్రవేశపెట్టాలని ప్రవేశపెట్టాలని.
- ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు 14 సబ్జెక్టులకు (సైన్స్, హ్యుమానిటీస్, లాంగ్వేజెస్, లాంగ్వేజెస్ సహా) సవరించిన సిలబస్తో కొత్త పాఠ్యపుస్తకాలు ఈ విద్యా నుంచే అమలులోకి వస్తాయి. ఇంటర్మీడియట్లో ఇప్పటివరకు రెండు సబ్జెక్టులుగా పరిగణిస్తున్న పరిగణిస్తున్న ఎ ఎ, బిలను ఇకపై ఒకే సబ్జెక్టుగా విలీనం.
- అలాగే బైపీసీ విద్యార్థులకు బోటనీ బోటనీ, జువాలజీలు కలిపి ఒకే సబ్జెక్టు ఉండేలా విలీనం. ఈ విలీనం వల్ల ఆయా సబ్జెక్టులకు సమాన వెయిటేజీ.
- ఈఏపీసెట్, జేఈఈ, నీట్ నీట్ వంటి పరీక్షలకు ప్రభుత్వ కళాశాలల విద్యార్థులను సన్నద్ధం చేయడానికి సమగ్ర పోటీ పరీక్షల పరీక్షల మెటీరియల్ను ఇంటర్మీడియట్ తయారు తయారు. ఈ మెటీరియల్ బోర్డు పోర్టల్లో అందుబాటులో. ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు మెటీరియల్ ను ఉచితంగా.
- కాంపిటీటివ్ బేస్డ్ ఎసెస్ మెంట్ కోసం కోసం ఇంటర్మీడిటయట్, సైన్స్, సైన్స్, హ్యూమనిటీస్ 10% తప్పనిసరిగా బహుళ-ఎంపిక ప్రశ్నలు (mcq లు), ఖాళీలను పూరించే రూపంలో ఒక మార్కు ప్రశ్నలు కొశ్చన్ పేపర్ రూపొందించాలని.
- Nsqf స్థాయి ప్రకారం సిలబస్ సవరణ సవరణ, వృత్తి విద్యార్థుల కోసం డ్యుయల్ సర్టిఫికేషన్ ను. నైపుణ్య పర్యావరణ వ్యవస్థను మెరుగుపరచడానికి వీలుగా ప్రమాణాలను. సమగ్ర నిబంధనలను అభివృద్ధి చేయడం చేయడం, nsqf స్థాయి ప్రకారం వృత్తిపరమైన సిలబస్ను మెరుగుపరచడం మెరుగుపరచడం భారత భారత జాతీయ మండలితో సహకరించేలా ప్రణాళిక.
- వృత్తిపరమైన కోర్సుల పాఠ్యాంశాలను పాఠ్యాంశాలను ఎప్పటికప్పుడు పరిశ్రమలకు అవసరాలకు తగ్గట్టుగా సవరించడానికి వీలుగా ఆయా ఆయా ప్రాంతాల్లో పరిశ్రమలతో ఒప్పందాలు చేసుకోవాలని.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్.