అమరావతి, మార్చి 13: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్ధులకు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి సంబంధించి పబ్లిక్ పరీక్షలు మార్చి 17 నుంచి సంగతి సంగతి. ఈ క్రమంలో పరీక్షల పరీక్షల నిర్వహణకు పక్కా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అధికారులను. పరీక్ష కేంద్రాల్లోకి చీఫ్ చీఫ్ సూపరింటెండెంట్ మినహా ఎవ్వరి వద్ద మొబైల్ ఫోన్ ఉండేందుకు అనుమతి లేదని స్పష్టం. ఎవరైనా పోన్లు తీసుకువస్తే వాటిని గేటువద్దే సేకరించి భద్రపరచాలని. ఈ మేరకు పరీక్షల పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై మార్చి 12 న ఆయన జిల్లా కలెక్టర్లు కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్.
అలాగే పరీక్షల నిర్వహణ నిర్వహణ సమయంలో పేపర్ లీక్లకు సంబంధించి తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో ఎవరైనా వ్యాప్తి చేస్తే చేస్తే చేస్తే .. అటువంటి వారిపై కఠిన తీసుకోవాలని స్పష్టం. సమస్యాత్మక పరీక్ష కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని. పరీక్ష కేంద్రాలకు 100 మీటర్ల దూరంలో 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు అమలు చేయాలని విజయానంద్ విజయానంద్. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు నిర్వహించనున్న పరీక్షలకు పరీక్షలకు రాష్ట్ర మొత్తం 6,19,275 మంది విద్యార్ధులు. వీరిలో బాలురు 3,15,697 మంది, బాలికలు 3,03,578 మంది వరకు.
మొత్తం 3,450 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు. సమస్యాత్మక కేంద్రాలు 163 వరకు ఉన్నట్లు అధికారులు. వీటిల్లో సీసీ కెమెరాల ఏర్పాటు. పరీక్షలకు సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఇబ్బందులు తలెత్తితే హెల్పలైన్ 0866 2974540 కు ఫోన్ చేయాలని. మరోవైపు సార్వత్రిక విద్యాపీఠం విద్యాపీఠం పదో తరగతి అభ్యర్థులకు కూడా రెగ్యులర్ వారితోనే కలిపి పరీక్ష. ఈ పరీక్షలు మార్చి 17 నుంచి 28 వరకు. మొత్తం 30,344 మంది సార్వత్రిక విద్యాపీఠం పదో తరగతి విద్యార్ధులు హాజరు కానున్నారు. కాగా ఇప్పటికే పదో పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లను విద్యాశాఖ జారీ చేసిన సంగతి. వాట్సప్ ద్వారా కూడా వీటిని పొందే సదుపాయం ప్రభుత్వం.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్.