తెలంగాణ గ్రూప్ 2 ఫలితాలు మార్చి 11 న విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన జనరల్ ర్యాంకింగ్ల ర్యాంకింగ్ల లిస్టులో సంగారెడ్డికి బీర్దార్ బీర్దార్ మనోహర్రావు (బీసీ-డీ) 439.344 మార్కులతో మూడో ర్యాంకు. ఈయన గతంలో నిర్వహించిన గ్రూప్ 2 లో కూడా మూడో ర్యాంకు. తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలోని ఉజ్జంపాడ్ గ్రామానికి చెందిన మనోహర్రావు మనోహర్రావు చదువంతా ప్రభుత్వ బడుల్లోనే. ఉద్యోగమంటే తెలియని ఊర్లో ఊర్లో పుట్టిన ఆయన తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలపై ఉద్యోగాలపై. కష్టపడి చదివితే ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగం కొట్టడం అసాధ్యమేమీ కాదనేనమ్మకంతో ప్రిపరేషన్ మొదలు సాగించి సాగించి .. ఏకంగా ఆరు ఉద్యోగాలు.
వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన మనోహర్రావు తండ్రి పండరినాథ్. తల్లి కమలమ్మ. మనోహర్రావు పీజీ ఎకనామిక్స్, బీఈడీ పూర్తి. ఆయనకు భార్య మనీష, కూతురు కూతురు మనస్విని (3 వ తరగతి), కొడుకు కొడుకు (ఒకటో తరగతి). మనోహర్రావు 2017 లో టీజీటీలో రాష్ట్రస్థాయిలో మొదటి స్థానం స్థానం, పీజీటీలో మూడో ర్యాంకు. ప్రస్తుతం మెదక్ జిల్లా జిల్లా కొల్చారం మండలం అంసాన్పల్లి పాఠశాలలో స్కూల్ స్కూల్.
ఓవైపు ఉద్యోగం చేస్తూనే 2020 లో గ్రూప్ 2 పరీక్ష రాశాడు. అందులో రాష్ట్రస్థాయిలో మూడో మూడో ర్యాంకు 2020 లో రంగారెడ్డి జిల్లా జిల్లా డిప్యుటీ తహసీల్దార్గా. అయితే అనారోగ్యం కారణంగా 6 నెలల్లోపే రీపాట్రియేషన్ ద్వారా తిరిగి ఉపాధ్యాయ వృత్తిలోకి. ఇక తాజా గ్రూప్ 2 ఫలితాల్లో ఫలితాల్లో మారోమారు మూడో మూడో ర్యాంకు సాధించి అందరి దృష్టిని. జూనియర్ లెక్చరర్ పరీక్షలోనూ పరీక్షలోనూ రాష్ట్ర స్థాయిలో 4 వ ర్యాంకు సాధించి ఆ ఉద్యోగానికి అర్హత అర్హత. ఈ క్రమంలో మార్చి 12 (బుధవారం) హైదరాబాద్లోని రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి రేవంత్రెడ్డి చేతుల మీదుగా లెక్చరర్ ఉద్యోగ పత్రం పత్రం. త్వరలోనే మేడ్చల్ మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ ప్రభుత్వ జూనియర్ లెక్చరర్గా ఉద్యోగంలో ఉద్యోగంలో.
ఇవి కూడా
టీచర్ కొలువుకు ఆరు ఆరు నెలలపాటు సెలవు పెట్టి పట్టుదలగా గ్రూప్ 2 పరీక్షకు పరీక్షకు చదివానని, హైదరాబాద్ అశోక్నగర్లో కోచింగ్ తీసుకున్నట్లు. రోజుకు 4 గంటలే నిద్రకు నిద్రకు కేటాయించి .. మిగిలిన సమయమంతా చదువుకే కేటాయించినట్లు కేటాయించినట్లు. డిప్యుటీ కలెక్టర్ ఉద్యోగం సాధించాలన్నది తన. అందుకోసం మరోసారి ప్రయత్నిస్తానని అంటున్నాడు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్.