హైదరాబాద్, మార్చి 16: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఒంటిపూట బడులు శనివారం శనివారం (మార్చి 15) నుంచి ప్రారంభమైన సంగతి. ఈ క్రమంలో పాఠశాలల పాఠశాలల పని వేళల్లో కీలక మార్పులు చేస్తూ విద్యాశాఖ ప్రకటన జారీ. తాజా ఉత్తర్వుల ప్రకారం ఉదయం 7.45 గంటలకే పాఠశాలల్లో మొదటి గంట గంట కొట్టాలని పాఠశాల విద్యాశాఖ ఈవీ నరసింహారెడ్డి. ఉదయం 7.50 గంటలకు స్కూల్ అసెంబ్లీ జరపాలని. కాగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహించి నిర్వహించి, ఆ తర్వాత మధ్యాహ్న భోజనం అందించి పిల్లలను పిల్లలను పంపాలని ఇటీవల విద్యాశాఖ ఒంటి పూట బడులకు ఉత్తర్వులు జారీ చేసిన చేసిన.
ఈ క్రమంలో పాఠశాలల్లో ఉదయం 8 గంటలకు మొదటి మొదటి గంట కొట్టి, 8.15 గంటల నుంచి తరగతులు ప్రారంభించాలని ప్రచారం ప్రచారం. దీనిపై స్పందించిన విద్యాశాఖ శనివారం (మార్చి 15 న) దీనిపై స్పష్టతనిస్తూ ఆదేశాలు జారీ. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలు ఈ ఈ ఉత్తర్వులు పాటించాలని పాటించాలని పేర్కొంది. అయితే పదో తరగతి తరగతి పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న విద్యార్థులకు మాత్రం సాయంత్రం వరకు ప్రత్యేక తరగతులు. పదో తరగతి పరీక్ష పరీక్ష కేంద్రాలున్న బడుల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం సాయంత్రం 5 గంటల వరకు తరగతులు తరగతులు.
ఇలా అన్ని పాఠశాలల్లో పాఠశాలల్లో 23 వరకు ఒంటి పూట బడులు. ఆ తర్వాత అంటే అంటే 24 వ వ పేరెంట్స్ మీటింగ్ పెట్టి పెట్టి, విద్యార్ధులకు ప్రోగ్రెస్ కార్డులు అందించి వేసవి సెలవులు. వేసవి సెలవులు జూన్ 11 వరకు. జూన్ 12 నుంచి తిరిగి పాఠశాలలు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్.