Cm revanth: ఓరుగల్లు వాసులకు వాసులకు వరాల జల్లు .. సీఎం రేవంత్ కీలక ప్రకటన ప్రకటన

0
1


జనగామ జనగామ, స్టేషన్ స్టేషన్ ఘనపూర్‌లో పర్యటించిన సీఎం రేవంత్ .. 800 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన. యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ స్కూల్‌, ఘన్‌పూర్‌లో 100 పడకల ఆస్పత్రి ఆస్పత్రి, డిగ్రీ కాలేజీతో పాటు, దేవాదుల దేవాదుల పథకం పథకం ఫేజ్‌ -2 పనులకు విడుదల విడుదల. పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఎయిర్‌పోర్ట్‌ను సాధించానంటున్నారు సీఎం సీఎం.

హైదరాబాద్‌కు పోటీగా వరంగల్‌ను తయారుచేయాలనేదే ప్రభుత్వం. ఓరుగల్లులో ఏమేం పనులు. ఎంత ఖర్చవుతుందనేది. రేవంత్ పిలుపుమేరకు పిలుపుమేరకు నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్య కడియం కడియం. 800 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగిందంటే అదే. రేపో, ఎల్లుండో జరిగే ఎన్నికలు ఎన్నికలు వస్తాయని కాదు .. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంతో పాటు వరంగల్‌ను అభివృద్ధి అభివృద్ధి చేయాలనే సంకల్పంతోనే ఈ పనులకు చుట్టామంటున్నారు సీఎం.



Source link