- ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
- ఉదయం 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభం
- నిరుద్యోగ భృతిపై సభ్యుల ప్రశ్నలు

సోమవారం ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. క్వశ్చన్ అవర్తో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. నిరుద్యోగ నిరుద్యోగ, పారిశ్రామిక పారిశ్రామిక అభివృద్ధి అభివృద్ధి, విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్ర నిధులకు సంబంధించి సభ్యులు ప్రశ్నలు. నెల్లూరులో పశు వైద్య కళాశాల కళాశాల, ఎన్ఆర్ఈజీఎస్లో అవినీతికి సంబంధించి సభ్యుల. క్వశ్చన్ అవర్ తర్వాత తర్వాత మాజీ మృతికి సంతాప తీర్మానం. సభలో ఆంధ్రప్రదేశ్ ఆయుర్వేదిక్ మెడికల్ ప్రాక్టిషనర్ సవరణ బిల్లు. సంక్షేమంపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ.
మరోవైపు ఉదయం 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభం. 2023-24 ఏపీ మెట్రో మెట్రో రైలు సంస్థ యొక్క యొక్క 9 వ వార్షిక నివేదికను నివేదికను శాఖ మంత్రి పొంగూరు నారాయణ. 2025 ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల హక్కుల, పట్టాదారు పట్టాదారు పుస్తకముల సవరణ బిల్లును మండలిలో ప్రవేశపెట్టి ఆమోదించవలసినదిగా మంత్రి అనగాని సత్యప్రసాద్. ఉద్యోగుల సమస్యలపై స్వల్పకాలిక చర్చ.
ఇవాళ మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సమయంలో:
# ఈఏపీ లపై నిధుల దుర్వినియోగం
# పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్
# సౌర విద్యుత్ కొనుగోలు
# ఫీజు
# రాష్ట్రంలో ప్రైవేట్ విశ్వ విద్యాలయాలు
# విశాఖపట్నంలో ఐటీ పార్కులు
# విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలు
# వాలంటీర్లకు గౌరవ వేతనం పెంపుదల
# వేకెన్సీ రిజర్వ్ లో పోలీస్ సిబ్బంది
# ప్రపంచ ఆర్థిక సదస్సులో ఎంఓయూలు
# ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థల రుణాలు